ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలాండ్‌లో భారత కొత్త రాయబారిగా నగ్మా మహ్మద్ మాలిక్

ABN, First Publish Date - 2021-07-10T20:07:01+05:30

భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పోలాండ్‌కు కొత్త రాయబారిని నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పోలాండ్‌కు కొత్త రాయబారిని నియమించింది. పోలాండ్ నూతన రాయబారిగా నగ్మా మహ్మద్ మాలిక్‌ను నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 1991 కేడర్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన నగ్మా ప్రస్తుతం విదేశాంగ శాఖలో అడిషనల్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్‌కు రాయబారిగా నియమించడం పట్ల నగ్మా ఆనందం వ్యక్తం చేశారు. తన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని చెప్పారు.      


Updated Date - 2021-07-10T20:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising