ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra Floods: భారత్‌కు సంఘీభావం తెలిపిన కువైట్

ABN, First Publish Date - 2021-07-25T16:40:12+05:30

మహారాష్ట్రలో వరదలపై కువైట్ భారత్‌కు సంఘీభావం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: మహారాష్ట్రలో వరదలపై కువైట్ భారత్‌కు సంఘీభావం తెలిపింది. మహారాష్ట్రలో కుండపోత వర్షాల కారణంగా పోటెత్తిన వరదలకు భారీ మొత్తంలో ప్రాణనష్టం జరగడం పట్ల ఆ దేశ విదేశాంగ శాఖ శుక్రవారం సానుభూతి తెలియజేసింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రజలకు, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, సాధ్యమైనంత త్వరగా బాధితులు కోలుకోవాలని ఆకాంక్షించింది. ఇక మహారాష్ట్రలో వరదలు పోటెత్తడంతో పాటు భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడడంతో గడిచిన 48 గంటల్లో ఏకంగా 129 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో గల్లంతైనట్లు సమాచారం. వరదల కారణంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భీకర పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.    

Updated Date - 2021-07-25T16:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising