ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లో విషాదం.. కేరళకు చెందిన గర్భిణీ మహిళ మృతి

ABN, First Publish Date - 2021-07-26T16:24:27+05:30

కువైత్‌లో విషాదం చోటు చేసుకుంది. కరోనా కాటుకు భారత్‌కు చెందిన గర్భిణీ మహిళ బలైంది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కువైత్‌లో సైతం కొవిడ్ కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కువైత్‌లో విషాదం చోటు చేసుకుంది. కరోనా కాటుకు భారత్‌కు చెందిన గర్భిణీ మహిళ బలైంది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కువైత్‌లో సైతం కొవిడ్ కేసులు బారీగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేరళలోని తిరువనంతపురానికి చెందిన సిని సంతోష్ (43) అనే గర్భిణీ మహిళ కొద్ది రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కడుపులో ఉన్న శిశువు ప్రాణాలను సైతం వైద్యులు రక్షించలేకపోయారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


Updated Date - 2021-07-26T16:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising