ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో భారత సంతతి వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2021-04-17T04:52:06+05:30

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. మృతదేహం నదిలో కొట్టుకొని రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి  అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. మృతదేహం నదిలో కొట్టుకొని రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత మూలాలున్న 31ఏళ్ల షువ్రో బిస్వాస్ గణిత శాస్త్రజ్ఞుడిగా గుర్తింపు పొందారు. కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో.. ఆయన మృతదేహం న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో తేలుతూ కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. షువ్రో బిస్వాస్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 


Updated Date - 2021-04-17T04:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising