ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయిలో భారత వ్యక్తికి జాక్‌పాట్ !

ABN, First Publish Date - 2021-01-23T20:49:51+05:30

మహజూజ్ వీక్లీ డ్రాలో భారత సంతతి వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: మహజూజ్ వీక్లీ డ్రాలో భారత సంతతి వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. తాజాగా దుబాయిలో నిర్వహించిన ఈ వీక్లీ డ్రాలో యూఏఈలో ఉండే శివిన్ విల్సన్ అనే కేరళకు చెందిన ఇంజనీర్ 2లక్షల దిర్హమ్స్(రూ.39,74,919) గెలుచుకున్నాడు. డ్రాలో పాల్గొన్న తొలిసారే విల్సన్ ఈ భారీ మొత్తం గెలుచుకోవడం విశేషం. దీంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చాలా కాలంగా తన స్నేహితులు మహజూజ్ ప్లేయర్స్ అని చెప్పిన విల్సన్.. వారి ప్రోత్సహంతోనే ఇటీవలే తాను కూడా ఇందులో జాయిన్ అయినట్లు తెలిపాడు. ప్రస్తుతం పెట్రోకెమికల్ ప్లాంట్ నిర్మాణ విభాగంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపిన అతను.. తాను గెలిచిన ఈ నగదుతో తన కెరీర్‌కు ఉపయోగపడేలా అదనపు కోర్సులు చేస్తానన్నాడు. దీంతో తనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు అందుకునే వీలు ఉంటుందని పేర్కొన్నాడు. అలాగే తన పేరెంట్స్‌కు కూడా కొంత మొత్తం పంపిస్తాని తెలిపాడు. 

Updated Date - 2021-01-23T20:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising