ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐరాస అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా భారత ఆర్థికవేత్త

ABN, First Publish Date - 2021-02-27T13:28:31+05:30

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ (యూఎన్‌ఈపీ) కార్యాలయ చీఫ్‌, అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా భారత ఆర్థికవేత్త లిగియా నొరొన్హాను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐక్యరాజ్యసమితి, ఫిబ్రవరి 26: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ (యూఎన్‌ఈపీ) కార్యాలయ చీఫ్‌, అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా భారత ఆర్థికవేత్త లిగియా నొరొన్హాను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ నియమించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో భారత ఆర్థికవేత్త సత్య త్రిపాఠి ఉన్నారు. ఆ బాధ్యతల్లో సత్య త్రిపాఠి పూర్తి నిబద్ధతతో పని చేశారని ఆంటోనియో గుటెరస్‌ ప్రశంసించారు. కాగా, ప్రపంచ సుస్థిర అభివృద్ధి కోసం 30 ఏళ్లుగా నొరొన్హా పని చేస్తున్నారు. యూఎన్‌ఈపీ ఆర్థిక శాఖతో పాటు వాతావరణ, ఆరోగ్య, కాలుష్య నియంత్రణ వంటి అనేక విభాగాల్లోనూ వివిధ హోదాల్లో ఆమె పని చేశారు.

Updated Date - 2021-02-27T13:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising