ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత వ్యాపారవేత్తకు అబుధాబి పౌరపురస్కారం

ABN, First Publish Date - 2021-04-11T12:26:49+05:30

భారత సంతతికి చెందిన వ్యాపారదిగ్గజం యూస్‌ఫఅలీ ఎంఏ, మరో 11 మంది అందించిన సేవలకు గుర్తింపుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌, ఏప్రిల్‌ 10: భారత సంతతికి చెందిన వ్యాపారదిగ్గజం యూస్‌ఫఅలీ ఎంఏ, మరో 11 మంది అందించిన సేవలకు గుర్తింపుగా అబుధాబిలోని అత్యున్నత పౌరపురస్కారంతో ఆ దేశ యువరాజు షేక్‌ మహమద్‌ బీన్‌ జాయెద్‌ ఆల్‌ నహ్యాన్‌ శుక్రవారం సత్కరించారు. అబుధాబి కేంద్రంగా అనేక దేశాలలో రిటైల్‌ కంపెనీలు నిర్వహిస్తున్న లులూ గ్రూప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ యూస్‌ఫఅలీ కేరళలో జన్మించారు. యూఏఈని శక్తివంతం చేస్తున్న 12 మంది గొప్ప వ్యక్తులను ఈరోజు సత్కరించుకున్నామని యువరాజు అన్నారు. 

Updated Date - 2021-04-11T12:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising