ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌లో భూకంపం.. 22 మంది మృతి

ABN, First Publish Date - 2021-10-08T06:59:28+05:30

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3-3.30 గంటల మధ్య జరిగిన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ, అక్టోబరు 7: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3-3.30 గంటల మధ్య జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది చనిపోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. భూకంప తీవ్రత ధాటికి ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. జపాన్‌లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.1గా నమోదైందని, సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్పారు.

Updated Date - 2021-10-08T06:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising