జనవరి 1 నుంచి భారత్-సౌదీ మధ్య నేరుగా విమానాలు
ABN, First Publish Date - 2021-12-30T10:31:06+05:30
భారత్ నుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి శుభవార్త. విమానాల రాకపోకలు కొనసాగించడానికి భారత్, సౌదీ ప్రభుత్వాలు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి...
భారత్ నుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి శుభవార్త. విమానాల రాకపోకలు కొనసాగించడానికి భారత్, సౌదీ ప్రభుత్వాలు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని అనుసరించి జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య ప్యాసింజర్ విమానాలు తిరగనున్నా యి.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ప్రస్తుతం సౌదీకి నేరుగా విమానాలు లేవు. ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లి, అక్క డ నుంచి సౌదీకి చేరుకుంటున్నారు. సౌదీ నుంచి భారత్కు రావాలన్నా ఇదే పరిస్థితి. తాజా ఒప్పందంతో 1 నుంచి నేరుగా సౌదీకి వెళ్లడం వీలవుతుంది.
Updated Date - 2021-12-30T10:31:06+05:30 IST