ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కనిపించిన కరోనా వేరియంట్‌పై ఆందోళన: యూకే ప్రధాని

ABN, First Publish Date - 2021-05-14T04:06:33+05:30

భారత్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న కరోనా సంక్షోభానికి కారణమైన వైరస్ వేరియంట్‌పై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: భారత్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న కరోనా సంక్షోభానికి కారణమైన వైరస్ వేరియంట్‌పై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో తొలిసారి కనిపించిన ఈ వైరస్ వేరియంట్ యూకేలో విజృంభిస్తుందేమో అని తాను ఆందోళన చెందుతున్నట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు. ‘‘ఈ వేరియంట్ ఆందోళనకరం. మేం కూడా దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాం’’ అని జాన్సన్ వెల్లడించారు. ఇంతకాలం లాక్‌డౌన్‌లో ఉన్న బ్రిటన్‌లో తాజాగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది.


అయితే ఈ మధ్య కాలంలో యూకేలో కూడా భారత్‌లో విజృంభిస్తున్న బి.1.617 వేరియంట్ కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ ఈ వేరియంట్ తమ దేశంలో విజృంభిస్తుందేమో అని ఆందోళనగా ఉన్నట్లు బోరిస్ జాన్సన్ వివరించారు.

Updated Date - 2021-05-14T04:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising