ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో అమ్నెస్టీ మూసివేతపై బ్రిటన్‌ ఆందోళన

ABN, First Publish Date - 2021-03-17T15:18:50+05:30

అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారత్‌ విభాగాన్ని మూసివేసి, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై బ్రిటన్‌ ఎగువ సభ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, మార్చి 16: అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారత్‌ విభాగాన్ని మూసివేసి, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై బ్రిటన్‌ ఎగువ సభ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో స్వ చ్ఛంద సంస్థలు, మేధావులు, ఇతర వర్గాలపై నానాటికీ నిర్బంధం పెరిగిపోతోందన్నారు. ఏప్రిల్లో భారత్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దగ్గర ఈ అంశాన్ని లేవనెత్తాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు పిలుపునిచ్చారు. సోమవారం లార్డ్‌ రిచర్డ్‌ హారిస్‌ ఈ అంశంపై చర్చను ప్రారంభించారు.  

Updated Date - 2021-03-17T15:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising