ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 కోట్ల విలువైన వస్తువులను భారత్‌కు పంపనున్న ఆస్ట్రేలియా

ABN, First Publish Date - 2021-07-30T07:21:07+05:30

కంగారూ దేశం ఆస్ట్రేలియా నుంచి కొన్ని చరిత్రాత్మక కళాఖండాలు భారత్‌కు చేరుకోబోతున్నాయి. వీటిలో కొన్నింటిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్‌బెర్రా: కంగారూ దేశం ఆస్ట్రేలియా నుంచి కొన్ని చరిత్రాత్మక కళాఖండాలు భారత్‌కు చేరుకోబోతున్నాయి. వీటిలో కొన్నింటిని గతంలో భారత్‌ నుంచి కొందరు దొంగిలించారు. ఈ మేరకు నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. మొత్తం 14 కళాఖండాలను భారత్‌కు తిరిగి పంపుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. వీటన్నింటి విలువ 16 కోట్ల రూపాయలపైగానే ఉంటుందని అంచనా. ఆస్ట్రేలియా తిరిగిస్తున్న ఈ కళాఖండాల్లో శిల్పాలు, పెయింటింగులు, ఫొటోలు ఉన్నాయి. వీటిలో కొన్ని దొంగిలించినవి కాగా, మరికొన్ని ఎక్కడి నుంచి వచ్చాయో సరైన ఆధారాలు తెలియవు. ఈ పధ్నాలుగింటిలో 13 కళాఖండాలతో స్మగ్లర్‌గా పేరున్న సుభాష్ కపూర్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-07-30T07:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising