ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిరీషపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల వర్షం

ABN, First Publish Date - 2021-07-14T20:30:53+05:30

‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ యాత్రలో భాగంగా రోదసీయానం చేసిన తెలుగమ్మాయి శిరీష బండ్లపై మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'గుంటూరు టు జీరో గ్రావిటీ' అంటూ ట్వీట్

న్యూఢిల్లీ, జూలై 13: ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ యాత్రలో భాగంగా రోదసీయానం చేసిన తెలుగమ్మాయి శిరీష బండ్లపై మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మీరు గుంటూరు నుంచి జీరో గ్రావిటీని అధిరోహించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అభినందిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.  



Updated Date - 2021-07-14T20:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising