ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్ ఆసియా ఇండియా కీలక ప్రకటన!

ABN, First Publish Date - 2021-04-19T11:24:50+05:30

కొవిడ్‌-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు సంబంధించిన ఆంక్షలు, అనిశ్చిత పరిస్థితులు పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణికులకు కాస్త వెసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: కొవిడ్‌-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు సంబంధించిన ఆంక్షలు, అనిశ్చిత పరిస్థితులు పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణికులకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు ఎయిర్‌ ఆసియా ఇండియా తాజాగా ఒక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా మే 15 వరకు బుక్‌ చేసుకున్న టికెట్లలో సమయం, తేదీలో చేసుకునే మార్పులకు ఎలాంటి రుసుమును వసూలు చేయబోమని ఆదివారం ప్రకటించింది. కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పలు రకాల ఆంక్షలను విధిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇండిగో, స్పైస్‌జెట్‌ వంటి కంపెనీలు ఉచితంగా రీషెడ్యూలింగ్‌కు అనుమతిస్తున్నట్టు ప్రకటించాయి. 

Updated Date - 2021-04-19T11:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising