ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతరంలో పరిమళించిన మానవత్వం

ABN, First Publish Date - 2021-05-26T09:47:13+05:30

ఆపత్కాలంలో యువత ఆపద్భాంధవులే అవుతున్నారు. వైరస్‌ భయంతో సొంతవారే వదిలేసిన కరోనా మృతులకు ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు జరుపుతున్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి స్ఫూర్తి గాథలెన్నో!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆపత్కాలంలో యువత ఆపద్భాంధవులే అవుతున్నారు. వైరస్‌ భయంతో సొంతవారే వదిలేసిన కరోనా మృతులకు ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు జరుపుతున్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి స్ఫూర్తి గాథలెన్నో! ఈ చిత్రం యువతరంలో పరిమళించిన మానవత్వానికి మరో నిదర్శనం. నిజానికి ఇది ఒక సాహసం. మహిళలు శ్మశానాలకు వెళ్లడం కొన్ని మతాచారాల్లో నిషిద్ధం. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి, దిక్కులేని శవాలకు తామే పెద్ద దిక్కై దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు బెంగళూరుకు చెందిన ఈ యువతులు.


వీరిలో కుడి వైపున ఉన్నది అక్షయ. వయసు 22 సంవత్సరాలు. న్యాయశాస్త్ర విద్యార్థిని. ఆ పక్కన ఉన్నది ఎస్తర్‌ మేరీ. అక్షయ అధ్యాపకురాలు. ‘ఈ విపత్కాలంలో సాయం కోసం సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా వస్తున్న విజ్ఞప్తులు చూశాక మా మనసంతా బాధతో నిండిపోయింది. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలిగించాలన్న ఉద్దేశంతో ప్రాణాలకు ముప్పని తెలిసినా ఇంతటి సాహసానికి పూనుకున్నాం’ అంటున్న అక్షయ, ఎస్తర్‌ నేటితరంలో స్ఫూర్తి నింపుతున్నారు. 

Updated Date - 2021-05-26T09:47:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising