ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవీ కటాక్షం కోసం దీక్ష

ABN, First Publish Date - 2021-10-14T05:30:00+05:30

పంజాబ్‌ రాష్ట్రంలో దసరా వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. అక్కడి ప్రజలు శక్తీదేవిని పూజిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్‌ రాష్ట్రంలో దసరా వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. అక్కడి ప్రజలు శక్తీదేవిని పూజిస్తారు. అష్టమి రోజున రాత్రంతా భక్తి పాటలు పాడుతూ జాగారం చేస్తారు. తొమ్మిది మంది బాలికలను పిలిచి కన్యా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి దీక్ష ప్రారంభిస్తారు. ఆ బాలికలను కంజిక అంటారు. సకల సౌభాగ్యాలు చేకూరాలని అలా తొమ్మిది మంది బాలికలను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. వాళ్లకు ఇష్టమైన బహుమతులు అందిస్తారు.

Updated Date - 2021-10-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising