ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చేసి చూడండి!

ABN, First Publish Date - 2021-02-24T06:35:11+05:30

చక్కెర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట నానబెట్టాలి. ఆతర్వాత సబ్బునీటితో కడిగేస్తే మెరుపులు చిందిస్తాయి. బంగాళాదుంపలు ఉడికించిన నీటితో వెండి వస్తువులను తోమితే వాటిపై మరకలు పోతాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. చక్కెర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట నానబెట్టాలి. ఆతర్వాత సబ్బునీటితో కడిగేస్తే మెరుపులు చిందిస్తాయి.
  2. బంగాళాదుంపలు ఉడికించిన నీటితో వెండి  వస్తువులను తోమితే వాటిపై మరకలు పోతాయి.
  3. పింగాణీ పాత్రలను ఉప్పు, నిమ్మరసం వేసి తయారుచేసిన మిశ్రమంతో తోమితే  మల్లెపూవులా మెరుస్తాయి.
  4. కొద్దిగా వెనిగర్‌లో బియ్యప్పిండి వేసి దాంతో ఇత్తడి సామాన్లను తోమితే తళ తళలాడతాయి.
  5. బాగా జిడ్డు పట్టిన పాత్రలను వెనిగర్‌తో తోమితే జిడ్డు పూర్తిగా పోతుంది. 
  6. బాగా ఖరీదైన తెల్లని లెదర్‌ బ్యాగు మీద ఇంకు చుక్కలు పడితే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ మరకమీద కొద్దిగా టూత్‌ పేస్టును రాసి పావుగంట అలాగే ఉంచాలి. ఆ తర్వాత  బ్రష్‌తో ఆ ప్రదేశంలో బాగా రుద్దితే బ్యాగు మీది ఇంకు మరక పోతుంది.

Updated Date - 2021-02-24T06:35:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising