ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడి పండుతో నల్ల మచ్చలు మాయం!

ABN, First Publish Date - 2021-04-14T05:30:00+05:30

మామిడి పండులోని సి విటమిన్‌, మెగ్నీషియం మొటిమల కారణంగా వచ్చిన వాపును తగ్గిస్తాయి. అంతేకాదు చర్మం మీది జిడ్డును మాయం చేసి మొటిమలు ఏర్పడకుండా చూస్తాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మామిడి పండులోని సి విటమిన్‌, మెగ్నీషియం మొటిమల కారణంగా వచ్చిన వాపును తగ్గిస్తాయి. అంతేకాదు చర్మం మీది జిడ్డును మాయం చేసి మొటిమలు ఏర్పడకుండా చూస్తాయి. సూర్యకిరణాల ప్రభావం నుంచి విటమిన్‌ సి రక్షణనిస్తుంది. 
  • ఈ పండులో మ్యాగ్నిఫెరిన్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది చర్మానికి సాంత్వననిస్తుంది.  
  • దీనిలోని విటమిన్‌ ఎ చర్మం పటుత్వానికి కారణమైన కొల్లాజెన్‌ ప్రొటీన్‌ ఉత్పత్తికి దోహదపడుతుంది.
  • మామిడిపండు ఫేస్‌ప్యాక్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం సున్నితంగా మారుతుంది. అంతేకాదు నల్ల మచ్చలు తొలగిపోతాయి. ముఖం తాజాగా, కాంతిమంతంగా కనిపిస్తుంది.
  • ముఖం మీది చర్మం ఒకే రంగులో లేనప్పుడు మామిడి పండు రసాన్ని రుద్దుకోవాలి. దాంతో చర్మం అంతా ఒకే రంగులోకి మారుతుంది.

Updated Date - 2021-04-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising