ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనా కార‌ణంగా అనాథ‌లైన పిల్ల‌లకు ఆస‌రా: సీఎం యోగి

ABN, First Publish Date - 2021-05-20T15:35:21+05:30

ఉత్తరప్రదేశ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా తల్లిదండ్రుల‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా తల్లిదండ్రుల‌ను కోల్పోయిన‌ పిల్లల పూర్తి బాధ్యతీసుకుంటున్న‌ట్లు యోగి స‌ర్కారు ప్ర‌క‌టించింది. అధికారుల‌తో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్‌లో చాలా మంది చిన్నారులు త‌మ తల్లిదండ్రుల‌ను కోల్పోయి, అనాథ‌లుగా  మారారు. 


వీరంతా ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ దీనికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను మహిళా, శిశు సంక్షేమ‌శాఖ సిద్ధం  చేయాల‌ని ఆదేశించారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోవిడ్ టీమ్ -9 అధికారుల‌తో సమావేశమయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఛార్జీలు వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు.

Updated Date - 2021-05-20T15:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising