ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాన్పూర్‌లో Metro trial runను ప్రారంభించిన సీఎం యోగి

ABN, First Publish Date - 2021-11-10T17:37:21+05:30

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఉదయం కాన్పూర్ మెట్రో ట్రయల్ రన్‌ను ప్రారంభించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఉదయం కాన్పూర్ మెట్రో ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం యోగి మెట్రో రైలు ప్లాట్‌ఫారమ్‌పై అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ మెట్రోరైలులో ప్రయాణించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోని మెట్రో డిపోలో మెట్రో ట్రయల్ రన్‌ కార్యక్రమం జరిగింది. డిసెంబరు 31వతేదీ నుంచి కాన్పూర్ మెట్రోరైలును ప్రయాణికుల కోసం ప్రారంభించనున్నారు.2019 నవంబరు 15వతేదీన మెట్రో రైలు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కేవలం రెండేళ్లలోనే 9 కిలోమీటర్ల దూరం మెట్రోరైల్వే లైను నిర్మించారు.కాన్పూర్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా 32.5 కిలోమీటర్ల దూరం కారిడార్ నిర్మించనున్నారు.


Updated Date - 2021-11-10T17:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising