ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యశ్వంతపురం-చండీఘడ్‌ మధ్య ప్రత్యేక Train

ABN, First Publish Date - 2021-10-23T15:18:08+05:30

యశ్వంతపురం-చండీఘడ్‌ మధ్య వారానికి రెండు రోజులు నడిచే సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నవంబరు 3 నుంచి సంచారం ప్రారంభించనుంది. ఈ మేరకు నైరుతి రైల్వే నగరంలో శుక్రవారం ఒక ప్రక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - నవంబరు 3 నుంచి ప్రారంభం


బెంగళూరు(Karnataka): యశ్వంతపురం-చండీఘడ్‌ మధ్య వారానికి రెండు రోజులు నడిచే సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నవంబరు 3 నుంచి సంచారం ప్రారంభించనుంది. ఈ మేరకు నైరుతి రైల్వే నగరంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు యశ్వంతపురంలో ప్రతి బుధ, శనివారాల్లో  మధ్యాహ్నం 1.55కు బయలుదేరే ఈ ప్రత్యేక రైలు తుమకూరు, అరసికెరె, దావణగెరె, హుబ్బళ్ళి, ధార్వాడ, బెళగావి, మీరజ్‌, పూనె, మన్‌మాడ్‌, భోపాల్‌, ఝాన్సీ, హజరత్‌ నిజాముద్దీన్‌, కొత్తఢిల్లీ, పానిపట్‌, అంబాలా మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 3-50కు చండీఘడ్‌ చేసుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చండీఘడ్‌ నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 3-35 గంటలకు బయల్దేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 6-05కు యశ్వంతపురం చేరుకోనుందని రైల్వే  ప్రకటన పేర్కొంది. ఈ రైలులో మొత్తం 24 బోగీలు ఉంటాయని ప్రయాణికులు ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. 

Updated Date - 2021-10-23T15:18:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising