ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతం మారారని అంబేద్కర్‌పై కేసు వేస్తారా?: కాంగ్రెస్ నేత

ABN, First Publish Date - 2021-12-14T00:31:25+05:30

బలంవంతంగా మతం ఎవరూ మారడం లేదు. మతం మారడంలో తప్పేం లేదు. నిన్నటి వరకు ముస్లింగా ఉన్న రిజ్వీ ఈరోజు త్యాగిగా మారారు. ఆయనపైకి ఇప్పుడు దాడికి వెళ్లమంటారా? బాబాసాహేబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని తీసుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: మత మారారని బాబాసాహేబ్ అంబేద్కర్‌పై కేసు పెడతారా అంటూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం విమర్శించారు. మత మార్పిడి నిరోధక బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మతం మారడమనేది ఎక్కడా బలవంతంగా జరగడం లేదని, అది కొందరు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమని ఆయన కొట్టి పారేశారు. భారతీయ జనతా పార్టీ టార్గెట్‌గా విమర్శలతో విరుచుకుపడ్డారు.


‘‘బలంవంతంగా మతం ఎవరూ మారడం లేదు. మతం మారడంలో తప్పేం లేదు. నిన్నటి వరకు ముస్లింగా ఉన్న రిజ్వీ ఈరోజు త్యాగిగా మారారు. ఆయనపైకి ఇప్పుడు దాడికి వెళ్లమంటారా? బాబాసాహేబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేస్తారా? వసుధైక కుటుంబం, సర్వమత సౌభ్రాతృత్వం అని లెక్చర్లు ఇస్తూనే మత మార్పిడిలంటూ గొడవలు సృష్టిస్తున్నారు’’ అని సీఎం ఇబ్రహీం అన్నారు.

Updated Date - 2021-12-14T00:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising