ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-10-03T22:03:36+05:30

ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని లదాఖ్‌ని లేహ్‌లో ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు కలిగిన ఈ త్రివర్ణ పతాకాన్ని లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కే మధుర్ ఆవిష్కరించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేహ్: ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని లదాఖ్‌ని లేహ్‌లో ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు కలిగిన ఈ త్రివర్ణ పతాకాన్ని లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కే మధుర్ ఆవిష్కరించారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ (కేవీఐసీ) ఇండియా ఈ జెండాను తయారు చేసింది. జెండా బరువు 1,000 ఉంటుందని, పూర్తి ఖద్దర్‌తో తయారు చేసిన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకమని కేవీఐసీ ఇండియా పేర్కొంది. దీని తయారీకి 57 మంది రిటైర్డ్ ఇంజనీర్లు కష్టపడ్డారట.

Updated Date - 2021-10-03T22:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising