ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్రాంతి పుణ్య స్నానానికి వెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం

ABN, First Publish Date - 2021-01-15T02:34:19+05:30

మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానానికి వెళ్లిన 19 ఏళ్ల ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన వైనమిది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బారిపాడ: మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానానికి వెళ్లిన 19 ఏళ్ల ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన వైనమిది. గురువారం ఉదయం ఒడిశాలోని బారిపాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. సమీపంలోని ఓ నదిలో పుణ్యస్నానం కోసం వెళ్తున్న బాధితురాలు, ఆమె సోదరిని అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అనుసరిస్తూ వెళ్లారు. ఒక యువతి ఒడ్డున నిలబడి ఉండగా.. మరో యువతి స్నానం కోసం నీళ్లలోకి దిగింది. ఇంతలో నిందితులు ఆమెను అక్కడి నుంచే ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్దరూ పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు బారిపాడ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి పీఆర్ఎం మెడికల్ కాలేజి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు స్థానిక పోలీస్టేషన్ ఇంచార్జ్ బీరేంద్ర సేనాపతి వెల్లడించారు. 

Updated Date - 2021-01-15T02:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising