ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కార్పొరేటర్‌కు సమన్లు జారీ చేసిన పోలీసులు

ABN, First Publish Date - 2021-03-07T23:33:55+05:30

బీజేపీ కార్పొరేటర్‌కు సమన్లు జారీ చేసిన పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె: బీజేపీ కార్పొరేటర్‌కు స్థానిక పోలీసులు సమన్లు జారీ చేశారు. పుణెలో 23 ఏళ్ల మహిళ మృతికి సంబంధించి స్థానిక బీజీపీ కార్పొరేటర్‌ను పోలీసులు పిలిపించారని ఒక అధికారి తెలిపారు. ఫిబ్రవరి 8న హదప్సర్‌లో చనిపోయిన మహిళ కేసు అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల దాడి మొదలైంది.


వనావాడి కార్పొరేటర్ ధన్రాజ్ ఘోగారేను పిలిపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులోని మొత్తం వాస్తవాలపై ఆయనను ప్రశ్నించనున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఇదిలావుండగా మరణించినవారికి సహాయం చేశానని పేర్కొన్న ఘోగారే లాంటి వ్యక్తిని ప్రశ్నించడం సమంజసం కాదని పుణె బీజేపీ తెలిపింది. 


Updated Date - 2021-03-07T23:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising