ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ అధికారులు ఎందుకు వ్యాక్సిన్ తీసుకోలేదు? మనీశ్ తివారీ

ABN, First Publish Date - 2021-01-16T22:08:01+05:30

వ్యాక్సిన్ పై కాంగ్రెస్ తన విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజును పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ మనీశ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వ్యాక్సిన్ పై కాంగ్రెస్ తన విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన రోజును పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కేంద్రం వ్యవహార శైలిపై ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్ అంత సమర్థవంతంగా ఉంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి ఎందుకు వ్యాక్సిన్ తీసుకోడానికి ముందుకు రాలేదు? అని సూటిగా ప్రశ్నించారు. ‘‘నిజంగానే వ్యాక్సిన్ అంత సురక్షితమైతే... అంత సమర్థవంతమైనదే అయితే ఇతర దేశాల్లో లాగా ప్రభుత్వ అధికారులు ఎందుకు ముందుకు రాలేదు? కోవ్యాగ్జిన్ సమర్థతపై చాలా మంది వైద్యులు ప్రశ్నలు లేవనెత్తారు.’’ అని మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-01-16T22:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising