ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్‌కు మలేరియా.. ఎయిమ్స్‌లో చేరిక

ABN, First Publish Date - 2021-10-26T02:17:32+05:30

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ మలేరియాతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ మలేరియాతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. గవర్నర్‌కు ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు మలేరియా సోకినట్టు తాజాగా వచ్చిన రిపోర్టుల్లో నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నిమ్స్‌కు తరలించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు. ధన్‌కర్ ప్రస్తుతం ప్రధాన ఎయిమ్స్‌లోని పాత ప్రైవేటు వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి మెడిక‌ల్ డిపార్ట్‌మెంట్ అద‌న‌పు ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ నిశ్చ‌ల్ ప‌ర్యవేక్షణలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-10-26T02:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising