ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పరస్పరం తలపడుతున్న ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులు!

ABN, First Publish Date - 2021-03-07T16:41:09+05:30

పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది దశల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఇటు బీజేపీకి అటు టీఎంసీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపధ్యంలో ఇరు పార్టీలు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాయి. ముఖ్యంగా డోబ్రా సీటు నుంచి ఈ రెండు పార్టీలు మాజీ ఐపీఎస్ అధికారులను రంగంలోకి దించాయి.


ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు త‌ృణమూల్ కాంగ్రెస్ హుమాయూకు టిక్కెట్ కేటాయించగా, బీజేపీ భారతీ ఘోష్‌కు టిక్కెట్ కేటాయించింది. డోబ్రా... కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డోబ్రా సీటు నుంచి టీఎంసీ తరపున పోటీకి దిగిన హుమాయూ కబీర్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీ తరపు పోటీ చేస్తున్న భారతీ ఘోష్ ఇంతకుముందు ఘాటల్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు.

Updated Date - 2021-03-07T16:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising