ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిరోజూ కోటి మందికి టీకాలు: ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-06-02T02:47:24+05:30

టీకా కొరత లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మంగళవారం ప్రకటించింది. డిసెంబరు నాటికి మొత్తం జనాభాకు టీకాలు వేసే నమ్మకంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీకా కొరత లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మంగళవారం ప్రకటించింది. డిసెంబరు నాటికి మొత్తం జనాభాకు టీకాలు వేసే నమ్మకంతో ఉందని తెలిపింది. జూలై మధ్య లేదా ఆగస్టు నాటికి రోజూ ఒక కోటి మందికి టీకాలు వేయడానికి మాకు తగినంత డోసులు ఉంటాయని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. భారతదేశంలో ఇప్పటివరకు 21 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించారు.

Updated Date - 2021-06-02T02:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising