ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొలనులో మునిగి ఇద్దరు చిన్నారుల దుర్మరణం

ABN, First Publish Date - 2021-04-13T13:11:50+05:30

పుదుకోట జిల్లాలో ఆలయ కొలనులో మునిగి ఇద్ద రు చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. గంధర్వకో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెరంబూర్‌(చెన్నై): పుదుకోట జిల్లాలో ఆలయ కొలనులో మునిగి ఇద్ద రు చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. గంధర్వకోట సమీపం సొక్కంపేటలో వున్న అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాం గణంలోని కొలను వద్ద సోమవారం మధ్యాహ్నం అదే ప్రాంతానికి చెందిన విఘ్నేష్‌ (8), నివేద(11)కు వెళ్లి ఆడుకుంటున్నారు. స్నానం చేసేందుకు కొలనులోకి దిగిన సమయంలో, లోతైన ప్రాంతంలో నీటమునిగారు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సాయంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీసి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-04-13T13:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising