ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పొలాల్లో నీలి రంగు నీరు... వణికిపోతున్న రైతులు!

ABN, First Publish Date - 2021-08-11T17:42:12+05:30

మహారాష్ట్రలోని కల్యాణ్ జిల్లాలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్యాణ్: మహారాష్ట్రలోని కల్యాణ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీలి రంగు నీరు దర్శనమిస్తోంది. రోడ్లపై నిలిచే నీటితో పాటు పంటపొలాల్లోని నీరు కూడా నీలంగా కనిపిస్తోంది. దీనిని కారణం తెలియక అక్కడి ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి ఏదో ప్రమాదం పొంచివుందని వారు భయపడుతున్నారు. కల్యాణ్ ప్రాంతంలోని 14 గ్రామాల్లోకి పరిశ్రమల రసాయన వ్యర్థ జలాలను భారీ స్థాయిలో విడిచిపెడుతున్నారు. ఈ నీరు గ్రామాల్లోని రోడ్లపై కూడా ప్రవహిస్తోంది. ఇక పంటపొలాల సంగతి చెప్పనవసరం లేదు. ఈ సమస్యపై స్థానిక రైతులు కాలుష్య నియంత్రణ మండిలికి ఫిర్యాదు చేయడంతోపాటు, వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అయితే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇంతవరకూ ఈ గ్రామాలను సందర్శించకపోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2021-08-11T17:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising