ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవాన్ జస్వంత్ మరణం విచారకరం: ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2021-07-10T16:34:24+05:30

జమ్ముకాశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జస్వంత్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్మూ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పులో జవాన్ జస్వంత్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఉగ్రవాదులతో సాగిన పోరులో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన శ్రీ మరుప్రోలు జశ్వంత్ రెడ్డి వీరమరణం పొందారని తెలిసి ఎంతో విచారించాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అంటూ వెంకయ్య ట్వీట్ చేశారు.



Updated Date - 2021-07-10T16:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising