ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi: మాతృభాష ప్రాధాన్యతకు మరిన్ని కాలేజీలు ముందుకు రావాలి: వెంకయ్య

ABN, First Publish Date - 2021-07-17T16:27:40+05:30

నూతన విద్యాసంవత్సరం నుంచి కొన్ని ఇంజనీరింగ్ కోర్సులను మాతృభాషల్లో నిర్వహించేందుకు 8

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నూతన విద్యాసంవత్సరం నుంచి కొన్ని ఇంజనీరింగ్ కోర్సులను మాతృభాషల్లో నిర్వహించేందుకు 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు ముందుకురావడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మరిన్ని కాలేజీలు కూడా సాంకేతిక విద్యలో మాతృభాషకు ప్రాధాన్యత కల్పించేందుకు ముందుకు రావాలని వెంకయ్య ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా హిందీ, తెలుగు, మరాఠీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా వంటి 11 భారతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ కోర్సులను నిర్వహించేందుకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించడం స్వాగతించదగిన పరిణామమని వెంకయ్య పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-17T16:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising