ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ పురోగతికి యువత పాటుపడాలి

ABN, First Publish Date - 2021-01-18T07:09:01+05:30

దేశ పురోభివృద్ధికి యువత పాటుపడాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ మేనకోడలు నజీమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపరాష్ట్రపతి వెంకయ్య 


చెన్నై, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):  దేశ పురోభివృద్ధికి యువత పాటుపడాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌  మేనకోడలు నజీమా మరైకాయర్‌ రచించిన ‘అబ్తుల్‌ కలామ్‌ అమరజ్ఞాపకాలు’ అనే తమిళ పుస్తకాన్ని ఆయన  తమిళనాడు రాజ్‌భవన్‌లో ఆదివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా  ప్రసంగిస్తూ ప్రజల రాష్ట్రపతిగా కీర్తిని పొందిన అబ్దుల్‌ కలామ్‌ జీవిత చరిత్ర యువతకు స్పూర్తినిస్తుందన్నారు. యువకులు ఉద్యోగాల కోసం వెంపర్లాడటం కన్నా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలన్నారు.  దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు పాలకులను, శాస్త్రవేత్తలను తాను మనసారా అభినందిస్తున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. ’

Updated Date - 2021-01-18T07:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising