ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్ మరింత ముమ్మరం... వెయిటింగ్ అవసరం లేదిక!

ABN, First Publish Date - 2021-03-21T16:05:59+05:30

మహారాష్ట్రలో కరోనా సెకెండ్‌వేవ్ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా సెకెండ్‌వేవ్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గ్రేటర్ ముంబై కార్పొరేషన్ మహానగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్లు తమ నంబరు వచ్చేవరకూ వేచి చూడనవసరం లేకుండానే టీకా తీసుకోవచ్చని వివరించింది. 


బీఎంసీ ఒక ప్రకటనలో ‘కోవిడ్-19కు అడ్డుకట్టవేసేందుకు కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉందని, వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపింది 60 ఏళ్లు పైబడినవారికి, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ అందిస్తున్నామని పేర్కొంది. ఈ వర్గంలో ఉన్నవారంతా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే ఆసుపత్రులలో టీకా వేయించుకోవచ్చని పేర్కొంది. ఇదిలావుండగా ముంబైలో శనివారం కొత్తగా 2,982 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించకపోయినప్పటికీ, కరోనా కట్టడికి కఠిన చర్యలు అవలంబిస్తున్నారు. 

Updated Date - 2021-03-21T16:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising