ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే, జూన్‌లతో పోలిస్తే జూలైలో పెరిగిన కరోనా వ్యాక్సినేషన్!

ABN, First Publish Date - 2021-08-01T17:45:03+05:30

దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 46.72 కోట్లమందికి టీకాలు వేశారు. గడచిన 24 గంటల్లో మొత్తం 53 లక్షల 72 వేల 302 మందికి టీకాలు వేశారు. 


వీరిలో 38 లక్షల 22 వేల 241 మందికి టీకా తొలి డోసు వేశారు. అలాగే 15 లక్షల 50 వేల 61 మందికి రోండో డోసు టీకా వేశారు. మే, జూన్‌లతో పోలిస్తే జూలైలో వ్యాక్సినేషన్‌లో  వేగవంతం కనిపించింది. దేశంలో మే 31 నాటికి 21 కోట్ల, 31 లక్షల, 54 వేల 129 డోసులు టీకాలు వేశారు. జూన్ చివరినాటికి 33 కోట్ల 54 లక్షల, 69 వేల 340 మందికి టీకాలు వేశారు. ఇక జూలై విషయానికి వస్తే 31 నాటికి 46 కోట్ల 72 లక్షల, 59 వేల 775 డోసుల టీకా వేశారు. ఒక్క జూలై నెలలో 13 కోట్ల 17 లక్షల 90 వేల 435 డోసుల టీకా వేశారు.


Updated Date - 2021-08-01T17:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising