ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కర్ఫ్యూ పొడిగించిన మరో రాష్ట్రం

ABN, First Publish Date - 2021-07-13T07:59:57+05:30

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నేపథ్యంలో మరో రాష్ట్రం ఆంక్షలను పొడిగించింది. జూలై 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నేపథ్యంలో మరో రాష్ట్రం ఆంక్షలను పొడిగించింది. జూలై 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని, అందువల్ల కర్ఫ్యూను పొడిగిస్తున్నామని ఉత్తరాఖండ్ రాష్ట్రం పేర్కొంది. జూలై 20 ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఉన్న సడలింపులకు తోడు మరికొన్ని సడలింపులను కూడా అమలు చేయనున్నట్లు తెలిపింది. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు ప్రజలు హాజరు కావడంపై సడలింపులు ఇచ్చింది. ప్రభుత్వం నివేదిక ప్రకారం.. 50 మందికి మించకుండా పెళ్లిళ్లకు హాజరు కావచ్చు. అలాగే 50 మందికి మించకుండా అంత్యక్రియలు కార్యక్రమాలకు కూడా హాజరుకావచ్చు.

Updated Date - 2021-07-13T07:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising