ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరప్రదేశ్: ఘజియాబాద్‌లో దారుణం..

ABN, First Publish Date - 2021-09-03T20:08:23+05:30

ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్: ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కరెంట్ షాక్‌తో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. కిరాణా దుకాణానికి ముందు ఎండ, వానల నుంచి రక్షణకు రేకుల షెడ్లు నిర్మించారు. బుధవారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ మీటర్‌కు అనుసంధానించిన వైరు కొసలు తేలి రేకులకు, వాటి ఆనుకుని ఉన్న ఇనుప స్తంభానికి కరెంట్ ప్రవహించింది. ఇది తెలియక దుకాణంలో కొనుగోలుకు వెళ్లిన చిన్నారులు ఇనుప స్తంభాన్ని తాకడంతో కరెంట్ షాక్ కొట్టింది. వారిని రక్షించబోయిన ఓ మహిళ, మరో వ్యక్తికి కూడా షాక్ తగిలింది. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.

Updated Date - 2021-09-03T20:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising