ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Collison: ధ్వంసమైన US సబ్ మెరైన్..12 మంది నావికులకు గాయాలు

ABN, First Publish Date - 2021-10-08T15:33:39+05:30

అమెరికా దేశానికి చెందిన న్యూక్లియర్ జలాంతర్గామి సముద్రంలో గుర్తుతెలియని వస్తువును ఢీకొంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా దేశానికి చెందిన న్యూక్లియర్ జలాంతర్గామి సముద్రంలో గుర్తుతెలియని వస్తువును ఢీకొంది.అణుశక్తితో అత్యంత వేగంగా నడిచే జలాంతర్గామి ధ్వంసం కావడంతో అందులో ఉన్న 12 మంది నావికులు గాయపడ్డారు. ఆసియాలో యూఎస్ అణు జలాంతర్గామి సముద్రపు నీటి అడుగున ఉన్నప్పుడు గుర్తు తెలియని వస్తువును ఢీకొని దెబ్బతిన్నట్లు అమెరికా నేవీ తెలిపింది.ఈ ప్రమాదంలో 12 మంది యూఎస్ నావికులు గాయపడ్డారని యూఎస్ తెలిపింది. దెబ్బతిన్న అణు జలంతర్గామి వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నామని, ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని అమెరికా నౌకాదళం తెలిపింది. ప్రమాదంలో దెబ్బతిన్న నౌక గువామ్ లోని యూఎస్ స్థావరానికి వెళుతోందని సమాచారం. 

Updated Date - 2021-10-08T15:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising