ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2021-04-14T16:24:57+05:30

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు నుంచి మహారాష్ట్రలో 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇదేవిధంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోనూ జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో భోపాల్‌లో దుకాణాలన్నీ మూతపడ్డాయి. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఇదిలావుండగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కరోనా బారిపడి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 


Updated Date - 2021-04-14T16:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising