ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూటాన్‌లో కూలిన వంతెన.. ముగ్గురు భారతీయులు మృతి

ABN, First Publish Date - 2021-02-10T23:52:56+05:30

భూటాన్‌లో మంగళవారం నాడు దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భూటాన్‌లో మంగళవారం నాడు దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతయ్యింది. ప్రమాదం సమయంలో వంతెనపై కనీసం 9 మంది ఉన్నట్టు సమాచారం. రాజధాని తింపుకు నైరుతివైపును 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో వ్యాంగ్చూ వంతెన నిర్మాణం జరుగుతోంది. భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హా జిల్లాను కలిపేందుకు ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. కాగా.. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరేందుకు ప్రార్థిస్తున్నామని, ఇతర వర్కర్లందూ క్షేమంగా తిరిగిరావాలని దేశం కోరుకుంటున్నట్టు ప్రధాని టోటే షేరింగ్ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ఘటనలో గల్లంతైన వారు ఏ దేశానికి చెందినవారో ఇంకా తెలియరాలేదు. 

Updated Date - 2021-02-10T23:52:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising