ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరవ్ మోదీని ఇండియాకు రప్పించేందుకు లైన్ క్లియర్

ABN, First Publish Date - 2021-04-16T23:32:34+05:30

విదేశాలకు పారిపోయిన ఆయనపై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్​ను విచారించేందుకు భారత్​కు అప్పగించాలని లండన్ కోర్టు ఫిబ్రవరి 25న వెలువరించిన తీర్పులో వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఇండియాకు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ విషయానికి సంబంధించిన ఫైల్‌ను బ్రిటన్ హోంమంత్రి పూర్తి చేసి ప్రభుత్వానికి పంపినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే నీరవ్ మోదీకి లండన్ కోర్టులో చుక్కెదురైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన ఆయనపై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్​ను విచారించేందుకు భారత్​కు అప్పగించాలని లండన్ కోర్టు ఫిబ్రవరి 25న వెలువరించిన తీర్పులో వెల్లడించింది.

Updated Date - 2021-04-16T23:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising