ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే శాఖలో ఇకపై రెండు షిఫ్ట్‌లు

ABN, First Publish Date - 2021-07-10T03:48:29+05:30

రైల్వే శాఖలో ఇకపై రెండు షిఫ్ట్‌లు అమలు కానున్నాయి. రెండు షిఫ్ట్‌ల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: రైల్వే శాఖలో ఇకపై రెండు షిఫ్ట్‌లు అమలు కానున్నాయి. రెండు షిఫ్ట్‌ల్లో ఉద్యోగులు పని చేయాలని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ ఆదేశించారు. ఉ.7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుందన్నారు. మ.3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మరో షిఫ్ట్ ఉంటుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ తెలిపారు. 

Updated Date - 2021-07-10T03:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising