ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు...ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-06-21T17:16:32+05:30

తమిళనాడు రాష్ట్రంలోని విరూధునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని తయ్యాలీపట్టి వద్ద అక్రమంగా నడుస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివకాశీ (తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని విరూధునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని తయ్యాలీపట్టి వద్ద అక్రమంగా నడుస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మరణించగా, మరో  ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స  చేస్తున్నారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పనులు చేపట్టారు. అక్రమంగా బాణసంచాను తయారు చేస్తుండగా ఫ్యాక్టరీలో పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ పేలుడు వల్ల ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది. 

Updated Date - 2021-06-21T17:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising