ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా

ABN, First Publish Date - 2021-08-07T16:08:04+05:30

కేరళ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కేరళ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని పేయింగ్ గెస్టులుగా ఉంటున్న 21 మంది నర్సింగ్ విద్యార్థులకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వీరు కటిహల్లి పారిశ్రామిక వాడలోని నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు. 21మంది విద్యార్థినులు కేరళ నుంచి వచ్చి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టులు సమర్పించారు.కరోనా సోకిన విద్యార్థినులను క్వారంటైన్ చేశారు. కరోనా సోకిన నర్సింగ్ విద్యార్థినులను కలిసిన వారందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-07T16:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising