ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Bengal పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్

ABN, First Publish Date - 2021-12-23T15:45:02+05:30

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నడియా జిల్లాలోని ఓ పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్ సోకింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడియా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నడియా జిల్లాలోని ఓ పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్ సోకింది.నడియా జిల్లాలోని ఓ పాఠశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.కరోనా కలకలంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు.కరోనా సోకిన విద్యార్థులను క్వారంటైన్ కు తరలించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొత్తం 6,28,454 కొవిడ్ కేసులు నమోదైనాయి. గడచిన 24 గంటల్లో 534 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఒమైక్రాన్ వేరియంట్ సోకుతోంది. దీంతో ఒమైక్రాన్ వేరియంట్ కట్టడికి పశ్చిమబెంగాల్ ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. 


Updated Date - 2021-12-23T15:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising