ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasthan: బస్సును ఢీకొన్న ట్యాంకర్...12 మంది మృతి

ABN, First Publish Date - 2021-11-10T17:51:22+05:30

రాజస్థాన్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోద్‌పూర్: రాజస్థాన్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. బార్మేర్-జోద్‌పూర్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ప్రయాణికుల ప్రైవేటు బస్సును ఢీట్టింది.దీంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రేగిన మంటల్లో 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.ప్రమాదం జరిగినపుడు బస్సులో 25మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం జరిగిన బస్సులో నుంచి 10 మంది మృతదేహాలను వెలికితీశారు.పోలీసులు, జిల్లా అధికారులు సంఘటన స్థలానికి తరలివచ్చారు. ఈ ప్రమాదం అనంతరం జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించి పోయింది. 


Updated Date - 2021-11-10T17:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising