ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2021-08-02T05:13:01+05:30

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో కొద్ది రోజుల క్రితం వరకు పరిస్థితులు బాగానే.. తాజాగా మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు కీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో కొద్ది రోజుల క్రితం వరకు పరిస్థితులు బాగానే.. తాజాగా మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ తమిళనాడు నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు ఈ నెల 5 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. వరుసగా ఐదో రోజు శనివారం కూడా కేరళలో 20వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.  


Updated Date - 2021-08-02T05:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising