ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు టీఎంసీ తహతహ!

ABN, First Publish Date - 2021-08-04T17:57:53+05:30

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టకరిపించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇప్పుడు 2023లో జరగబోయే త్రిపుర ఎన్నికలపై దృష్టి సారించింది. త్రిపురలోనూ బీజేపీకి తమ సత్తా చాటాలని మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ తహతహలాడుతోంది. ఈ నేపధ్యంలోనే టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ త్రిపురలో పర్యటించారు. అక్కడ ఆయన విద్యార్థులను కలుసుకున్నారు. త్రిపురలోని సమస్యలన్నింటిపైనా ఇకపై టీఎంసీ ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. టీఎంసీ నేతలు కుణాల్ ఘోష్, సమీర్ చక్రవర్తి కూడా త్వరలో త్రిపురలో పర్యటించనున్నారు. 



Updated Date - 2021-08-04T17:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising