ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రసార భారతి మాజీ CEO ను రాజ్యసభకు నామినేట్ చేసిన తృణమూల్

ABN, First Publish Date - 2021-07-24T21:06:31+05:30

మాజీ ఐఏఎస్ అధికారి, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సిర్కర్‌ను తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : మాజీ ఐఏఎస్ అధికారి, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సిర్కర్‌ను తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘జవహర్ సిక్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం మాకు ఆనందంగా ఉంది. 42 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో ఉన్నారు. ప్రసార భారతి సీఈవోగా కూడా పనిచేశారు. ఆయన ప్రజలకు చేసిన సేవ దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది’’ అని తృణమూల్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. 



Updated Date - 2021-07-24T21:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising